వివాహ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు

0

వివాహ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు 

BSBNEWS - కందుకూరు 

వలేటివారిపాలెం మండలం బొంత వారి పాలెం గ్రామానికి చెందిన  మేకల వెంకటేశ్వర్లు శేషమ్మ కుమారుడు శ్రీహరి, హారిక వివాహం గురువారం రాత్రి శ్రీ వెంగమాంబ కళ్యాణ మండపంలో జరగగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)