చనగర రాజేష్ ని పరామర్శించిన జనసేన పార్టీ నాయకులు

0

 చనగర రాజేష్ ని పరామర్శించిన జనసేన పార్టీ నాయకులు

BSBNEWS - టంగుటూరు


జనసేన పార్టీ టంగుటూరు మండలం ప్రధాన కార్యదర్శి, వల్లూరమ్మ  దేవస్థానం మెంబర్ సూరారెడ్డిపాలెం గ్రామానికి చెందిన చనగర రాజేష్ కి రెండు రోజుల క్రితం ఒంగోలులో యాక్సిడెంట్ అయ్యింది, ప్రస్తుతం చనగర  రాజేష్ ఒంగోలులో ఉషా మల్టీస్పెషాలిటి ప్రైవేట్ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు,  వారిని గురువారం జనసేన పార్టీ కొండపి నియోజకవర్గం సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ పరామర్శించి వివరాలు తెలుసుకుని, డాక్టర్ తో, రాజేష్ కుటుంబ సభ్యులతో ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. పరామర్శించిన వారిలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనాబత్తిన రాజేష్, జరుగుమల్లి మండల అధ్యక్షులు గూడా శశిభూషణ్ లు ఉన్నారు

Post a Comment

0Comments
Post a Comment (0)